Andhra News
రాజకీయ నాయకులు వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తూంటే అనుమతులు ఇస్తారు కానీ ఆరు వందల మందిరైతులు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. వారికి బందోబస్తు కల్పించలేరా అని ప్రశ్నించింది
Hi, what are you looking for?
రాజకీయ నాయకులు వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తూంటే అనుమతులు ఇస్తారు కానీ ఆరు వందల మందిరైతులు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. వారికి బందోబస్తు కల్పించలేరా అని ప్రశ్నించింది
చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలనే పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
అక్రమ ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ హై కోర్టు లో పిటిషన్ వేసిన సంగతి అందరికి తెలిసిందే. దానికి సంబంధించి కీలక ఉత్తర్వులు హై కోర్టు విడుదల చేసింది
కేబినెట్ సమావేశంలో జగన్ తన కుటుంబంపై టీడీపీ ఆరోపణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఇలా అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు. ఆ మాటలు అన్న తర్వాతి రోజే ముగ్గురు మంత్రులకు...
చంద్రబాబు మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదికపై ఉన్నా అమరావతే ఏపీకి ఏకైక రాజధానిగా ఉండాలన్నది అందరి ఆకాంక్షగా ఉందన్నారు. అయిదు కోట్ల మంది ప్రజలు అమరావతి పరిరక్షణకు ఆలోచన...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పరిచిన దగ్గర నుండి అమరావతి రాజధాని మీద ఏదో ఒక రకంగా వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు.తాజాగా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో గందరగోళానికి దారులు తీసింది.
వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది.ఈ రంగాల మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
రాజధాని రైతుల మహాపాదయాత్రపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రంలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
పంచాయతీ ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ఉంది. ఆ సమయంలో నిధుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించిందని చెబుతున్నారు