Andhra News
ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్లో స్థిరపడ్డ సచివాలయం ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజనతో రాష్ట్రానికి ఉన్న ఫళంగా రావాల్సి వచ్చింది. సొంత ఇళ్లు, పిల్లల చదువులను మధ్యలో వదిలేసి వచ్చేందుకు ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడ్డారు
Hi, what are you looking for?
ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్లో స్థిరపడ్డ సచివాలయం ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ పునర్విభజనతో రాష్ట్రానికి ఉన్న ఫళంగా రావాల్సి వచ్చింది. సొంత ఇళ్లు, పిల్లల చదువులను మధ్యలో వదిలేసి వచ్చేందుకు ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడ్డారు
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, 2019 ఎన్నికల మేనిఫెస్టో లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానం అధికారంలో వచ్చిన వారం రోజుల్లో CPS రద్దు చేస్తా, ఈ మాట నమ్మి...
మళ్లీ ప్రభుత్వోద్యోగులు మండిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు.. ఎన్నోసార్లు ప్రభుత్వం మోసం చేసిందని.. నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలకే దిక్కు లేదని...