Andhra News
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను సీఎం జగన్ ప్రారంభించారు...
Hi, what are you looking for?
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాలను సీఎం జగన్ ప్రారంభించారు...
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సోమవారం తిరుపతి సందర్శించి ఆ శ్రీనివాసుడి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ శ్రీవారి ఆశీస్సులతో తనకు మంత్రిగా అవకాశం దక్కిందన్నారు...
జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ రఘురామ (Raghu Rama Krishnam Raju). వాట్ ఏ ఐడియా సర్ జీ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు...
కాపులతో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్సార్ కాపు నేస్తం అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు...
రాష్ట్ర విభజన తరువాత కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చక పోయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్ ప్రశ్నించారు...
వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ కాపు నేస్తం ఆర్థిక సహాయాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలులో శుక్రవారం సీఎం వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి...
ఆగస్టు 15 తేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గ్రామస్థాయిలో ప్రతీ కుటుంబానికీ ఓ ఫ్యామిలీ డాక్టర్...
మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు ఇస్తోందన్నారు ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ నిధుల్ని ఎందుకు వినియోగించుకోలేక పోతోందో జగన్ సర్కార్ సమాధానం చెప్పాలన్నారు...
స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 312 జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రకటించింది...
నాసా ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్గా గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి. రాజమహేంద్రవరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్...