Andhra News
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ఆర్థిక శాఖ ఇటీవల...
Hi, what are you looking for?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ఆర్థిక శాఖ ఇటీవల...
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి ఉన్న పెద్ద అపవాదు పంచాయితీ నిధుల మళ్లింపు. ఇప్పుడు పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వ్యాఖ్యానించింది.
మా ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే. ఆర్థికవ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నాం. మేం ఎక్కువ అప్పులు చేస్తున్నామంటూ అనవసరంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మొన్నే సీఎం జగన్ అసెంబ్లీ లో చెప్పుకొచ్చారు. ఇంతలోనే...
హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపైనే వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది.
యేటా జాబ్ క్యాలెండర్,అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కి నోటిఫికేషన్ అంటూ ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ ప్రకటనలు, అధికారం వచ్చాకా ఆ ఉసే లేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది. ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి..
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయానికి సంబంధించిన “Y.S.R పెళ్లికానుక" పథకాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. రెండేళ్ల క్రితమే ఈ పథకం మీద GO ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిధులను అరకొరగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులనూ పీడీ ఖాతాల్లో వేస్తోంది.15వ ఆర్థిక సంఘం 2020-21 నుంచి అమల్లో ఉంది. ఇప్పటికే రెండేళ్లకు 3వేల...
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి స్పష్టం చేశారు