Andhra News
విధుల నుండి తొలగించబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా 'సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్' అంటూ ప్రకాష్ ఆదివారం సైకిల్ యాత్ర...
Hi, what are you looking for?
విధుల నుండి తొలగించబడ్డ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. గాంధీ జయంతి సందర్భంగా 'సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్' అంటూ ప్రకాష్ ఆదివారం సైకిల్ యాత్ర...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం "వైఎస్సార్ కళ్యాణమస్తు", "వైఎస్సార్ షాదీ తోఫా" పథకాలను అక్టోబర్ 1...
రాష్ట్రంలో వైసీపీ పాలన ప్రతిపక్షాలను తిట్టడం, వేదించడం మీద పెట్టిన దృష్టి కంటే వ్యవసాయం, ప్రాజెక్టుల మీద పెట్టిన దృష్టి తక్కువ అని చెప్పాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మొట్టికాయలు తినడం అలవాటుగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు తో పోల్చుకుని తమ ప్రభుత్వ పనితీరు ఎంతో బాగా పని చేస్తుందని వెల్లడించడానికి తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎప్పుడూ వెనకాడరు
పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి శాఖ ప్రత్యేక సమన్వయ సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ,ఈఎన్సీ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, హాజరయ్యారు.
పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్నివిధాలా సాయపడుతుందని సీఎం జగన్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్కో సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు.
విజయవాడలో తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ...వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ కేసులకు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
పోలవరం నిర్మాణంతో జరిగిన పర్యావరణ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుందాం అని అధికారులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తే జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయి.