Andhra News
ఎస్సీ వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కృష్ణ మాదిగ హెచ్చరించారు
Hi, what are you looking for?
ఎస్సీ వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కృష్ణ మాదిగ హెచ్చరించారు
ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని,మహిళలకు రక్షణ ఇవ్వలేని పరిపాలన ఎందుకని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఫోన్ ట్యాపింగ్ పెగాసెస్ మీద వచ్చిన ఆరోపణలపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ సోమవారం ఏపీ అసెంబ్లీకి నివేదిక సమర్పించింది.
దిల్కుషా గెస్ట్హౌస్లో సోమవారం విచారణకు హాజరవ్వాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసు జారీ చేశారు.
14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు సరైన ప్రణాళిక లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి భారీ నష్టం మిగిల్చారని పోలవరం బహుళార్థక ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన కనీసం...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు
కోనా రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థానానికి వైసీపీ కి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఇవాళ తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టనున్న నిరసనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆకాంక్ష అన్నారు. మూడు రాజధానుల వల్ల ఉపయోగాలేంటో సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పారన్నారు విడుదల రజిని