Andhra News
మాజీ ఐఏఎస్ లోక్ సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ జగన్ ప్రభుత్వాన్ని ఈ రంగాల్లో అభినందించడం ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.ఆంధ్రాలో విద్యార్ధులకి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించడానికి...
Hi, what are you looking for?
మాజీ ఐఏఎస్ లోక్ సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ జగన్ ప్రభుత్వాన్ని ఈ రంగాల్లో అభినందించడం ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.ఆంధ్రాలో విద్యార్ధులకి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించడానికి...
ఆంధ్ర ప్రదేశ్ మంత్రిమండలి లో ఒక్క మంత్రికి కూడా స్వతంత్రత లేదన్నారు. ప్రతి మంత్రి తన శాఖపై తప్ప ఇతర అన్ని అంశాలపై మాట్లాడతారని వ్యంగ్యంగా విమర్శలు వేశారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం,
ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రధాన ప్రతిపక్షాల మీద బీజేపీ యుద్ధం మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం బల్క్డ్రగ్ ప్రాజెక్టు కేటాయించడంపై టీడీపీ వ్యతిరేకత వ్యక్తం చేయడాన్ని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి...
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా నేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి చేసిన...
ప్రాంతీయ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రహస్య విరాళాలు పొందినవాటిలో వైఎస్సార్-కాంగ్రెస్ పార్టీ రూ. 96.2507 కోట్లతో టాప్ లో నిలిచింది
ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచనల కామెంట్స్ చేశారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సహిస్తూనే వచ్చానని,...
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. సొంత నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు వైసీపీ కార్యకర్తలు అడ్డు పడుతున్నారు. చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజు...