Andhra News
'రావాలి జగన్ కావాలి జగన్’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి మాఫియా, ఎర్రచందనం మాఫియా వచ్చిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో- ఇన్చార్జ్ సునీల్ దియోధర్ తీవ్ర విమర్శలు చేశారు.
Hi, what are you looking for?
'రావాలి జగన్ కావాలి జగన్’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి మాఫియా, ఎర్రచందనం మాఫియా వచ్చిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో- ఇన్చార్జ్ సునీల్ దియోధర్ తీవ్ర విమర్శలు చేశారు.
అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పేవన్నీ అసత్యాలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. జగన్ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
టార్గెట్ కుప్పం అంటోంది వైసీపీ పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో వైసీపీ జెండా ఎగరేస్తామని ధీమాతో ఉంది. మొదటి నుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు, టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ పావులు...
వైసీపీ పార్టీ శాశ్వత అధ్యక్ష పదవి మీద ఎలక్షన్ కమిషన్ వివరణ అడిగిన వెంటనే పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల అధ్యక్ష పదవీ తీర్మానాన్ని ముఖ్యమంత్రి...
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల...
ఆంధ్రప్రదేశ్ లో పేరు మార్పుతో రగడ మొదలైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వివిదాస్పద నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం నిరసనలు మొదలు అయ్యాయి.విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తెలుగుదేశం నేతలు భగ్గుమన్నారు.
విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ దేశానికి బీజేపీ ఏం చేయకపోగా పేదలను మరింత పేదలుగా మార్చారని మండిపడ్డారు.
ఎస్సీ వర్గీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఉద్యమానికి శ్రీకారం చుడతామని కృష్ణ మాదిగ హెచ్చరించారు
కోనా రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థానానికి వైసీపీ కి చెందిన కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మంగళగిరిలో పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పపవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా గతంలో ఒప్పుకున్న వైసీపీ ఇప్పుడు మాట తప్పి రైతులను ఇబ్బందికి గురి చేయడం దారుణమని జనసేన అధినేత ఆవేదన...