Andhra News
పార్టీని పటిష్పరిచేందుకు ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను తమ వైపు ఆకర్షించుకుంటున్నాయి.ఇటీవలి కాలంలో జనసేనలో జరుగుతున్న చేరికలు పెరిగాయి.
Hi, what are you looking for?
పార్టీని పటిష్పరిచేందుకు ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను తమ వైపు ఆకర్షించుకుంటున్నాయి.ఇటీవలి కాలంలో జనసేనలో జరుగుతున్న చేరికలు పెరిగాయి.
ఏపి లో ఎన్నికలు ఇంకా కేవలం 18 నెలలే సమయం ఉండటంతో అధికార. ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో ఓటమి పాలైనా స్ధానాల్లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలకు జీవన మరణం అని అందరికీ తెలిసిందే. తమ పార్టీలు మనగలగాలి అన్న ప్రత్యర్ధి పార్టీల మీద పై చేయి గా ఉండాలన్న తప్పక...
రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనంతబాబుకు మూడు రోజుల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.మూడు రోజులు ఎల్లవరం గ్రామంలోనే ఉండాలని, అంత్యక్రియలకు మాత్రమే బయటకు రావాలని అనంతబాబును ఆదేశించారు.
గోరంట్ల మాధవ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది. తనకు పోలీసులు క్లీన్ చిట్ ఇఛ్చారంటూ ఆనందంగా అనంతపురం వచ్చి వందల కార్లతో ర్యాలీ చేసుకునే సమయాన.. టీడీపీ బాంబు పేల్చింది. ఆ వీడియోకు...
గెలవాలి.. ఈసారి ఎలాగైనా గెలవాలి. ఆ నాయకుడు మనకు ఎంత క్లోజ్ అయినా సరే.. ఓడిపోతాడనే అనుమానం ఉంటే చాలు... పక్కన పెట్టేద్దాం. గెలుస్తాడని అనిపిస్తే చాలు ప్రత్యర్ధి అయినా సరే టిక్కెట్...
ఏపీలో ముందస్తు ఎన్నికలపై అధికారికంగా ఎలాంటి సంకేతాలు లేకున్నా విపక్షాలు మాత్రం సన్నద్ధమైపోతున్నాయి. ఎన్నికలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని భావిస్తున్న విపక్షాలు.. ఈ మేరకు వైసీపీపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నాయి....
ఏపీలో మూడేళ్ల పాలనను అధికార పార్టీ ఇంటింటికీ చేరవేసే కార్యక్రమంతో పాటు, పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలనేది సీఎం జగన్ లక్ష్యంగా గడపగడపకూ వైఎస్ఆర్ కార్యక్రమం ప్రారంభించారు...