Andhra News
వైయస్ వివేకానందరెడ్డి హత్యతో ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు.
Hi, what are you looking for?
వైయస్ వివేకానందరెడ్డి హత్యతో ఎలాంటి సంబంధం లేదంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారి సాక్షిగా ప్రమాణం చేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు...
దేశవ్యాప్తంగా అనేక కీలక కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించి నిందితులకు శిక్షలు పడేటట్లు చేసే సంస్థ సీబీఐ. అటువంటి సీబీఐ అంటే ముఖ్య స్థానాల్లో ఉన్న నేతలు కూడా హడలిపోతారు