Andhra News
ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం సంతృప్తిస్థాయిలో మంచి...
Hi, what are you looking for?
ఏయే పథకాలు ఆ కుటుంబానికి అందాయో చెప్తున్నారు. మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పారదర్శకంగా మేలు చేశాం సంతృప్తిస్థాయిలో మంచి...
మూడేళ్ళలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమేం చేసింది..ప్రజలకు సంక్షేమపథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నది.. ఏయే వర్గాలను ఎలా ఆదుకుంటున్నది వివరించే లక్ష్యంతో "గడపగడపకు వైఎస్సార్సీపీ" పేరిట ఓ కార్యక్రమం రూపొందించారు.
రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఒట్లు చీలకూడదనే...
ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలను వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది..
మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8,9 తేదీలలో గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో..
వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనలో, దుర్మార్గుడైన ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రం నేరాలు ఘోరాలు, విధ్వంసాలు, వినాశనాలకు నెలవుగా మారిందని, వాటన్నింటిని...
జగన్ పాలనకు మూడేళ్లు నిండుతున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు అవుతుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
సామాజిక న్యాయభేరి పేరుతో వైసీపీ మంత్రులు ప్రభుత్వ ప్రతినిధులు అధికారులు బస్సు యాత్ర చేస్తూ ప్రభుత్వ పథకాలు, వాటి అమలు గురించి ప్రజలకు వివరించే..
వైసీపీ ఫ్యాన్ గాలి దెబ్బకు చంద్రబాబు, లోకేష్ పిచ్చెక్కి తిరుగుతున్నారని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.
విశాఖపట్నం పాత గాజువాకలోని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం నుంచి రెండో రోజు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కొనసాగుతోంది.