Andhra News
ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ,టీడీపీ ల మధ్య ట్వీట్లు, పోస్టుల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
Hi, what are you looking for?
ఏపీ రాజకీయాలు సోషల్ మీడియాలో తారాస్థాయికి చేరాయి. వైసీపీ,టీడీపీ ల మధ్య ట్వీట్లు, పోస్టుల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన అనేక అంశాలలో ప్రధానమైనది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. రాజకీయ పార్టీల గెలుపు ఓటములను...
వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ ని ప్రసన్నం చేసుకోవడానికి చాలా తంటాలు పడుతున్నారు. దానిలో భాగంగా వీలు కుదిరినప్పుడల్లా నేషనల్ కాంగ్రెస్ మీద మీడియా వేదికగా