Andhra News
హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపైనే వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది.
Hi, what are you looking for?
హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపైనే వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి గురించి ప్రతిపక్షాలు, ప్రజలు అనేక సార్లు వివిధ రూపాల్లో విమర్శలు చేస్తున్నారు, ఆందోళనలు కూడా చేస్తున్నారు.కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని
రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆరోపించారు.