Andhra News
వైసీపీకి సమయం దగ్గరపడిందని అందుకే వికేంద్రీకరణ అంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు
Hi, what are you looking for?
వైసీపీకి సమయం దగ్గరపడిందని అందుకే వికేంద్రీకరణ అంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు
అధికార వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి వైఎస్సార్సీపీ మీద హాట్ కామెంట్స్ చేసారు.ఏపీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని
బీజేపీ పవన్ కళ్యాణ్ ను వదులుకునే ప్రసక్తే లేదన్నారు.టీడీపీ–బీజేపీ పొత్తు ఉండదని తాను భావిస్తున్నట్టు రఘురామకృష్ణరాజు తెలిపారు. బీజేపీ–జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు.
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు పై రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చాయని, ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని జాతీయ మీడియా లో అనేక కథనాలు వస్తున్నాయి. బీజేపీకి టీడీపీ క్రమంగా దగ్గరవుతోందంటూ...
రఘురామకృష్ణరాజు.. మీడియా పెట్టుకున్న ముద్దు పేరు ఆర్ఆర్ఆర్. ఏ ముహూర్తాన రచ్చబండ అంటూ మొదలెట్టారో గాని.. వైసీపీ ప్రభుత్వాన్ని ఆ బండకేసి బాదుతూనే ఉన్నారని.. ఆయన అభిమానులు అంటుంటారు...
జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు ఎంపీ రఘురామ (Raghu Rama Krishnam Raju). వాట్ ఏ ఐడియా సర్ జీ అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు...