Andhra News
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Hi, what are you looking for?
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకుంటోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు
బ్రిటిష్ రాచరిక వ్యవస్థ మిగిల్చిన గాయలను రూపుమాపడం గొప్ప నిర్ణయం అని పవన్ ప్రశంసించారు. పాత గాయాలు తుడిచే పనిలో మోడీ సర్కార్ చాలా చక్కగా పనిచేస్తోంది అని పవన్ కొనియాడారు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం,
జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ ముఖ్య నేత అమిత్ షా కలిసి వెళ్లిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ సంచనలం అయ్యింది. కలిసి చాలా కాలం అవుతున్న ఆ మంటలు ఇంకా...
తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని తెరపైకి సీఎం తీసుకొని వచ్చారని విమర్శలు వినపడుతున్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ క్యాడర్ తమ వాట్సప్, సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా...
వ్యావహారిక తెలుగు భాష అందాన్ని, విలువను గుర్తించి ఆ భాషను రచనల్లోకి తీసుకువచ్చేందుకు "గిడుగు రామ్మూర్తి" ఉద్యమ స్ఫూర్తితో చేసిన కృషి కారణంగానే మన భాష మనగలుగుతుంది అని పవన్ కల్యాణ్ వివరించారు.
పవన్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. సిద్ధవటం మండలం మలినేనిపట్నం వద్ద పవన్ కాన్వాయ్లోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా... వారిని హుటాహుటీన కడప రిమ్స్...