Andhra News
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి ఉన్న పెద్ద అపవాదు పంచాయితీ నిధుల మళ్లింపు. ఇప్పుడు పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వ్యాఖ్యానించింది.
Hi, what are you looking for?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి ఉన్న పెద్ద అపవాదు పంచాయితీ నిధుల మళ్లింపు. ఇప్పుడు పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిధులను అరకొరగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులనూ పీడీ ఖాతాల్లో వేస్తోంది.15వ ఆర్థిక సంఘం 2020-21 నుంచి అమల్లో ఉంది. ఇప్పటికే రెండేళ్లకు 3వేల...
పంచాయతీ ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ఉంది. ఆ సమయంలో నిధుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించిందని చెబుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రభుత్వ విభాగం సమ్మె సైరన్ మోగించబోతున్నారు.గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మెసైరన్ మోగించారు.