Andhra News
టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడతారని మగాళ్లు ఏడుస్తారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలిచే అవకాశమే లేదని జోస్యం చెప్పారు.
Hi, what are you looking for?
టీడీపీలో ఆడవాళ్లు తొడలు కొడతారని మగాళ్లు ఏడుస్తారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలిచే అవకాశమే లేదని జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీని ప్రశ్నించిన వారికి అయితే అధికార పార్టీ నుండి లేదా ప్రభుత్వం నుండి ఇబ్బందులు తప్పడం లేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో నాడు- నేడు’ అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తన సొంతూరు నారావారిపల్లెలోనూ
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హయాంలో ఫోన్ ట్యాపింగ్ పెగాసెస్ మీద వచ్చిన ఆరోపణలపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ సోమవారం ఏపీ అసెంబ్లీకి నివేదిక సమర్పించింది.
14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు సరైన ప్రణాళిక లేకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి భారీ నష్టం మిగిల్చారని పోలవరం బహుళార్థక ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన కనీసం...
భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు నేడు,మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై మాట తప్పి మడమ తిప్పింది జగనేనని చంద్రబాబు మండిపడ్డారు
చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైద్య విద్యార్థిని స్వాతి రెడ్డిని అభినందించారు.చదివిన చదువు సమాజానికి ఉపయోగ పడినప్పుడు ఆ చదువుకు సార్ధకత వస్తుంది
ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలనే పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరు ఎవరని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.