Andhra News
రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు. అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.
Hi, what are you looking for?
రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే అన్నారు. అనంతపురం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.
గుజరాత్లోని నవ్సారిలోని వాద్నగర్కు చెందిన తన గురువును ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. చిన్నప్పుడు తనకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడిని ప్రత్యేకంగా కలుసుకున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క ఐకానిక్ వీక్ ఉత్సవాల ను ప్రారంభించారు..
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జులై 4న భీమవరంలో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ..