Andhra News
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 1000 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులు ఈ రోజు నుండి అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్రకు జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది.
Hi, what are you looking for?
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 1000 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులు ఈ రోజు నుండి అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్రకు జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ను రాష్ట్ర అప్పుల కార్పొరేషన్గా జగన్ ప్రభుత్వం మార్చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.