Andhra News
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ నేతలు పిచ్చి పట్టినట్లు శాసనసభలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో కూడా తెలియడం లేదని ఎగతాళి చేశారు.
Hi, what are you looking for?
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి రోజా మాట్లాడుతూ టీడీపీ నేతలు పిచ్చి పట్టినట్లు శాసనసభలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలకు దేనిమీద పోరాడాలో కూడా తెలియడం లేదని ఎగతాళి చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు వింటుంటే నవ్వొస్తోందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైసీపీకి 45 సీట్లు వస్తాయన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు