Andhra News
అమరావతి రైతులు మహా పాదయాత్ర ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి కొవ్వలి వరకు జననీరాజనాల మధ్య విజయవంతంగా సాగుతుంది. జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డిఅప్పలనాయుడు ఆధ్వర్యంలో
Hi, what are you looking for?
అమరావతి రైతులు మహా పాదయాత్ర ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి కొవ్వలి వరకు జననీరాజనాల మధ్య విజయవంతంగా సాగుతుంది. జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డిఅప్పలనాయుడు ఆధ్వర్యంలో
ఏపీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి రైతుల పాదయాత్ర పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఒళ్లు బలిసిన వారు చేస్తున్న పాదయాత్ర అని విరుచుకుపడ్డారు.
రెండు రోజులు ప్రశాంతంగా సాగిన అమరావతి రైతుల మహా పాదయాత్ర మూడవ రోజున స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అధికార వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి వైఎస్సార్సీపీ మీద హాట్ కామెంట్స్ చేసారు.ఏపీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి కొనసాగాలని, రాజధానిని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు పోవాలని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు జగన్ ప్రభుత్వం మీద మరో విడత ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ రోజు...
రాజకీయ నాయకులు వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తూంటే అనుమతులు ఇస్తారు కానీ ఆరు వందల మందిరైతులు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. వారికి బందోబస్తు కల్పించలేరా అని ప్రశ్నించింది
రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.