Andhra News
రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఒట్లు చీలకూడదనే...
Hi, what are you looking for?
రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. ఒట్లు చీలకూడదనే...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం చూస్తే ఎన్నికల సీన్ ను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సైతం యాక్టివ్ అవుతోంది. ఇప్పటికే కౌలురైతుల భరోసా యాత్ర
ప్రజారాజ్యాం అధినేత చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా వెళ్లే ముందు తిరుపతి ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
వైసీపీ ఫ్యాన్ గాలి దెబ్బకు చంద్రబాబు, లోకేష్ పిచ్చెక్కి తిరుగుతున్నారని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో జనసేనతో పాటు కేఏ.పాల్ ప్రజాశాంతి, కోదండరాం తెలంగాణ జనసమితి వంటి పార్టీలకు ప్రజల్లో గుర్తింపు ఉంది కానీ.. ఇంకా ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు తెచ్చుకోలేదు.
కోనసీమలో జరిగిన విధ్వంసంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొన్ని రోజుల కిందట జిల్లాల విభజనను రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు.
ఇటు ఆంధ్రప్రదేశ్ - అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టిన వేళ కీలక పరిణామం సంభవించింది.
తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను తెలియజేసిన అభిప్రాయాలూ, ప్రజాసమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయోగం.