Andhra News
జగన్ పాలనకు మూడేళ్లు నిండుతున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు అవుతుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
Hi, what are you looking for?
జగన్ పాలనకు మూడేళ్లు నిండుతున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడేళ్లు అవుతుంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారన్నారు.
కోనసీమలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
జగన్ సర్కార్ కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. ఈ క్రమంలో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ఏర్పాటుచేశారు.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యలపై రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం సృష్టిస్తున్నాయి.
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీపరంగా ఆయన పై ఎందుకు చర్యలు లేవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ...
ఏపీ సీఎం జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టు బయటపెట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.