Andhra News
సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం రోడ్డు మార్గంలో..
Hi, what are you looking for?
సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం రోడ్డు మార్గంలో..
ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో టీటీడీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...
తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల విషయంలో టీటీడీ కుంటిసాకులు ఆపాలి - రమణ దీక్షితులు..
మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జులై 8,9 తేదీలలో గుంటూరు-విజయవాడ నగరాల మధ్యలో..
‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ సమీక్షాసమావేశం ప్రారంభం కానుంది.
ఏపీ సీఎం వైఎస్.జగన్ ఆదేశాలతో ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారులకు పథకం ఫలాలు నేరుగా ఇంటి వద్దకే చేరుతున్నాయి.
టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్యాగ్ చేస్తూ స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తన సమస్యను
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కొత్త మద్యం పాలసీకి రంగం సిద్ధమైంది. దీన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు.