Andhra News
పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు,
Hi, what are you looking for?
పార్టీ నేతలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి ఉన్న పెద్ద అపవాదు పంచాయితీ నిధుల మళ్లింపు. ఇప్పుడు పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వ్యాఖ్యానించింది.
మా ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే. ఆర్థికవ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నాం. మేం ఎక్కువ అప్పులు చేస్తున్నామంటూ అనవసరంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మొన్నే సీఎం జగన్ అసెంబ్లీ లో చెప్పుకొచ్చారు. ఇంతలోనే...
ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టడం, వెనువెంటనే ఆ బిల్లు ఆమోదం పొందిన...
వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల...
హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లే రహదారిపైనే వీధి లైట్లు వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం చురకలంటించింది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి జోగి రమేష్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి రోజూ అసెంబ్లీలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు
హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు మార్చడం మీద అనేక వర్గాలతో పాటు వైఎస్సార్సీపీ లోనూ వ్యతిరేకత కనపడుతుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై వైఎస్ఆర్సీపీలో...
జగన్ ఒక సైకో ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మహనీయుల పేర్లతో ఉన్న సంక్షేమ కార్యక్రమాల పేర్లు మార్చేస్తున్నారని విమర్శించారు.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఏకపక్షంగా మార్చేశారని, రాష్ట్ర చరిత్రలో ఈ...
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే నిర్ణయాన్ని తాను బాగా ఆలోచించే తీసుకున్నానిని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకొనే ముందు తనను తాను కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్నానని,