Andhra News
చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతు.."30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం అన్నారు. కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు -...
Hi, what are you looking for?
చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతు.."30 సంవత్సరాల్లో కుప్పంలో చంద్రబాబు చేసిన అభివృద్థిని శూన్యం అన్నారు. కుప్పంలో పెండింగ్ లో ఉన్న తాగు -...
సినీ గ్లామర్ టీడీపీకి కొన్ని సార్లు బలహీనత కూడా అవుతోంది. టీడీపీ విషయానికి వస్తే వచ్చే ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. 2014 నాటి పొత్తులను కొనసాగించాలనుకుంటోంది. అయితే జనసేన పార్టీ...
ప్రాంతీయ పార్టీలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రహస్య విరాళాలు పొందినవాటిలో వైఎస్సార్-కాంగ్రెస్ పార్టీ రూ. 96.2507 కోట్లతో టాప్ లో నిలిచింది
చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని ధీటుగా ఎదుర్కొవాలంటే మరేదైనా భారీ కార్యక్రమం చేపట్టాలని నారా లోకేష్ ఆలోచిస్తున్నారు అంట
జనసేన పార్టీకి పటిష్టమైన ఆర్థిక వనరులు గొప్పగా లేవు.వారికి ఉన్న బలం మొత్తం జనసైనికులే. ఆ జనసైనికుల సాయంతోనే పార్టీకి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ కీలక నేతలు భావిస్తున్నారు. జనసేనకు...
ప్రకాశం జిల్లా దర్శి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సంచనల కామెంట్స్ చేశారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా సహిస్తూనే వచ్చానని,...
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, 2019 ఎన్నికల మేనిఫెస్టో లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానం అధికారంలో వచ్చిన వారం రోజుల్లో CPS రద్దు చేస్తా, ఈ మాట నమ్మి...
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిఅక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్నారు కాగా తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిపు ఇవ్వాలని ఆయన పెట్టుకున్న పిటిషన్పై విచారణ పూర్తి చేసిన...
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బయటకు తెలిసే దాని కన్నా లోపల చాలానే ఉంది. కేంద్ర బీజేపీ పెద్దలు తమ మనసు మార్చుకున్నారు,తమకు అధికారం కావాలి. ఈసారి ఎన్నికల్లో కావాల్సిన...
విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది.అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా చెప్పారు.