Andhra News
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సలహాల మీద సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు
Hi, what are you looking for?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సలహాల మీద సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు
ఫేస్ రిగ్నిజేషన్ యాప్ సమస్యల మీద ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం అయిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఫేస్ రిగ్నిజేషన్ యాప్పై వస్తున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోణంలో కేంద్ర ప్రభుత్వంతో తమ సంబంధాలు ఉంటాయని చంద్రబాబు స్పష్టంచేశారు. ఎన్డీఏలో చేరబోతున్నారా? అనే ప్రశ్నకు ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో ఉంటుందని బదులిచ్చారు.
ఈనెల 11న విజయవాడలో తలపెట్టిన శాంతియుత నిరసనకు ముందుస్తు గా గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీపీఎస్ రద్దుకోసం డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని...
రిటైర్డ్ ఐఏఎస్ మాజీ సీఎస్ కృష్ణారావు మరో సారి టీడీపీ మీద తనకున్న అభిప్రాయాన్ని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కి టీడీపీ కి మధ్య పొత్తు అసంభవం అన్న చందనా ఆయన...
ప్రత్యర్థులపై పెగసస్ స్పైవేర్ను ఉపయోగిస్తున్నారని మోడీ,జగన్ అదాని మీద అమెరికాలో కాదు నమోదు చేసిన భారతీయ డాక్టర్
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలకు జీవన మరణం అని అందరికీ తెలిసిందే. తమ పార్టీలు మనగలగాలి అన్న ప్రత్యర్ధి పార్టీల మీద పై చేయి గా ఉండాలన్న తప్పక...
వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీ ని ప్రసన్నం చేసుకోవడానికి చాలా తంటాలు పడుతున్నారు. దానిలో భాగంగా వీలు కుదిరినప్పుడల్లా నేషనల్ కాంగ్రెస్ మీద మీడియా వేదికగా
ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాల హాజరును నేటి నుంచి ఉపాధ్యాయులు యాప్ ద్వారానే నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది
రామోజీరావు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అని తనకు చట్టాలు వర్తించవు అని భావిస్తారు అని అంబటి రాంబాబు విమర్శించారు.