Andhra News
రాబోయే ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తులపై చంద్రబాబు స్ఫష్టతనిచ్చారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Hi, what are you looking for?
రాబోయే ఎన్నికల్లో పార్టీల మధ్య పొత్తులపై చంద్రబాబు స్ఫష్టతనిచ్చారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించారు
వైఎస్సార్ పార్టీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని,వైఎస్ఆర్ వర్థంతి నాడు ఆయన దార్శనికతను తల్చుకున్న
రాష్ట్రంలోని అరాచక పరిస్థితుల మీద ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తెలుగుదేశం కార్యకర్తల్ని పోలీసులు కొడితే అదే వారికి చివరిరోజని చంద్రబాబు హెచ్చరించారు
సీఎం జగన్ సభలో నిరసన తెలిపి ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్ కానిస్టేబుల్ కేసులో సాక్ష్యం చెప్పిన లక్ష్మీ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త గొడవ చేశాడు. లక్ష్మీ భర్త వేణుగోపాల్...
సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీటికి ముఖ్యమైన రోజు అని చెప్పాలి. అధికార వైసీపీకి అత్యంత ముఖ్యమైన దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి
విద్యా హక్కు చట్టం విషయంలో ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రైతుల ఆత్మహత్యలు, సైబర్ నేరాలు,మహిళలపై వేధింపులు లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. దీని మీద ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ జాతీయ...
వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఏపీ సీఎం...