Andhra News
ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రభుత్వ విభాగం సమ్మె సైరన్ మోగించబోతున్నారు.గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మెసైరన్ మోగించారు.
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రభుత్వ విభాగం సమ్మె సైరన్ మోగించబోతున్నారు.గ్రామపంచాయతీ ఉద్యోగులు సమ్మెసైరన్ మోగించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఉపాధ్యాయ దినోత్సవం,
జూనియర్ ఎన్టీఆర్ బీజేపీ ముఖ్య నేత అమిత్ షా కలిసి వెళ్లిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ సంచనలం అయ్యింది. కలిసి చాలా కాలం అవుతున్న ఆ మంటలు ఇంకా...
కేంద్ర హోం శాఖ.. కారాగార గణాంక నివేదిక - 2021ని విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అరెస్టులు భారీగా పెరుగుతున్నాయి. వివిధ కేసుల్లో గతేడాది (2021)లో ఏకంగా 1,08,048 మందిని...
మాజీ ఐఏఎస్ అధికారులతో ఆంధ్రప్రదేశ్ బీజేపీ కీలక వ్యూహాలు వేస్తుంది.వారి అనుభవాన్ని ఉపయోగించి అధికార ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది
ఆంధ్రప్రదేశ్ లోని అధికార, ప్రధాన ప్రతిపక్షాల మీద బీజేపీ యుద్ధం మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం బల్క్డ్రగ్ ప్రాజెక్టు కేటాయించడంపై టీడీపీ వ్యతిరేకత వ్యక్తం చేయడాన్ని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి...
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై దాడి ఘటనపై కేసు నమోదు చేశామని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా తెలిపారు.
అధికార పార్టీతో కుమ్మక్కు అయిన పోలీసులకు కుప్పం నియోజకవర్గంలో పరిస్థితులు చిన్న విషయంలా కనిపిస్తున్నాయా అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆంధ్రప్రదేశ్ బీజేపీ పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది.
టీడీపీ రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ల విషయంలో వివాదాలను అధికార వైసీపీ ప్రభుత్వం చేస్తూనే ఉంది.