Andhra News
పోలవరంపై టీడీపీకి దమ్ముంటే అసెంబ్లి సాక్షిగా చర్చకు రావాలంటూ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు.
Hi, what are you looking for?
పోలవరంపై టీడీపీకి దమ్ముంటే అసెంబ్లి సాక్షిగా చర్చకు రావాలంటూ మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు.
పోలీసు శాఖలో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అనంతపురంలో కానిస్టేబుల్ ప్రకాష్ ప్లకార్డులను ప్రదర్శించడంతో ఉద్యోగం కోల్పోయాడు
నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబానికి టీడీపీ యువ నేత లోకేష్ అండగా నిలిచారు
CPS ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే CPS కన్నా మరింత మంచి చేస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. CPS, GPS అంశంపై క్యాబినెట్ సబ్ కమిటీ మరోసారి...
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రిమండలి సమావేశం తరువాత మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. ఇటీవలి కాలంలో విపక్ష నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మంత్రులు సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వడం లేదని...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.
ఏపి లో ఎన్నికలు ఇంకా కేవలం 18 నెలలే సమయం ఉండటంతో అధికార. ప్రతిపక్ష పార్టీలు గత ఎన్నికల్లో ఓటమి పాలైనా స్ధానాల్లో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు
మాజీ ఐఏఎస్ లోక్ సత్తా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ జగన్ ప్రభుత్వాన్ని ఈ రంగాల్లో అభినందించడం ఆంధ్ర ప్రదేశ్ లో తీవ్ర చర్చకు దారి తీసింది.ఆంధ్రాలో విద్యార్ధులకి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు అందించడానికి...
రాజధాని బృహత్ప్రణాళిక, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది
జగన్ సర్కార్ అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను కూడా మోసం చేసింది అంటున్నారు. ప్రభుత్వంలో విలీనం అనగానే ఎగిరి గంతేశారు. సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వగానే...