Andhra News
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి కొనసాగాలని, రాజధానిని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు పోవాలని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు జగన్ ప్రభుత్వం మీద మరో విడత ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ రోజు...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి కొనసాగాలని, రాజధానిని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు పోవాలని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులు జగన్ ప్రభుత్వం మీద మరో విడత ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ రోజు...
ప్రముఖ సినీ నటులు బీజేపీ నేత కృష్ణంరాజు మరణంపై సినీ ప్రముఖులు,రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు
ఈ నెల 22న సీఎం వైఎస్ జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దేశ రాజకీయాలను కుదుపుతున్న లిక్కర్ స్కాం నెమ్మదిగా దేశ రాజధాని నుండి దక్షిణం వైపుకు మళ్ళుతుంది. మొదట తెలంగాణ ను తాకిన లిక్కర్ స్కాం తుఫాన్ ఇప్పుడు
బ్రిటిష్ రాచరిక వ్యవస్థ మిగిల్చిన గాయలను రూపుమాపడం గొప్ప నిర్ణయం అని పవన్ ప్రశంసించారు. పాత గాయాలు తుడిచే పనిలో మోడీ సర్కార్ చాలా చక్కగా పనిచేస్తోంది అని పవన్ కొనియాడారు
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది
మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి స్పష్టం చేశారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభా సమావేశాలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కాలవల ద్వారా కరువు ప్రాంతాలకు నీటిని అందించే విషయమై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చెరువులన్నింటికి గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయడం
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి గురించి ప్రతిపక్షాలు, ప్రజలు అనేక సార్లు వివిధ రూపాల్లో విమర్శలు చేస్తున్నారు, ఆందోళనలు కూడా చేస్తున్నారు.కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని