Andhra News
పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల పై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు
Hi, what are you looking for?
పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నాడు –నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్ల పై ఆడిట్ చేయాలంటూ గతంలో సీఎం ఆదేశాల మేరకు
ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఫస్ట్టైమ్ ఒకేసారి ఐదు నదులు సముద్రంలో కలుస్తున్నాయి. అవును, ఐదు నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రవహించే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులు ఎట్-ఏ-టైమ్ కడలి...
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు మహా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముందుకు...
అమరావతి రైతుల ఉద్యమం 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా, రైతుల మహా పాదయాత్రను ఉద్దేశించి CPI నారాయణ కొన్ని ఆసక్తికరమైన, ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని టీడీపీ మీద నేరుగా అటాక్ చేస్తూ ఉండడం తో కృష్ణా జిల్లా రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. ఇది అధికార వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ టీడీపీ మాత్రం...
రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల వేదింపులు ప్రతిపక్షాల మీద రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. వారి వేదింపులు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 1000 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులు ఈ రోజు నుండి అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్రకు జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది.
పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థికసాయానికి సంబంధించిన “Y.S.R పెళ్లికానుక" పథకాన్ని ప్రభుత్వం మరోసారి తెరపైకి తెచ్చింది. రెండేళ్ల క్రితమే ఈ పథకం మీద GO ఇచ్చినా అమలుకు మాత్రం నోచుకోలేదు
వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. టీడీపీలోని మహిళలను ఉద్దేశించి కొడాలి నాని చేసిన
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిధులను అరకొరగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులనూ పీడీ ఖాతాల్లో వేస్తోంది.15వ ఆర్థిక సంఘం 2020-21 నుంచి అమల్లో ఉంది. ఇప్పటికే రెండేళ్లకు 3వేల...