Andhra News
క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు
Hi, what are you looking for?
క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు
2019 ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన అనేక అంశాలలో ప్రధానమైనది సోషల్ మీడియా అని చెప్పక తప్పదు. రాజకీయ పార్టీల గెలుపు ఓటములను...
పార్టీని పటిష్పరిచేందుకు ఇతర పార్టీలలో ఉన్న బలమైన నాయకులను తమ వైపు ఆకర్షించుకుంటున్నాయి.ఇటీవలి కాలంలో జనసేనలో జరుగుతున్న చేరికలు పెరిగాయి.
అధికార వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి వైఎస్సార్సీపీ మీద హాట్ కామెంట్స్ చేసారు.ఏపీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక భేటీ నిర్వహించనుంది.
రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం చేతకాని విధానాలను విడనాడాలని, ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.
మాజీ మంత్రి కొడాలి నానికి మరోసారి కేబినెట్లో చోటు దక్కబోతోందని ప్రచారం చేస్తున్నారు. కొంతమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.
దేశవ్యాప్తంగా అనేక కీలక కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించి నిందితులకు శిక్షలు పడేటట్లు చేసే సంస్థ సీబీఐ. అటువంటి సీబీఐ అంటే ముఖ్య స్థానాల్లో ఉన్న నేతలు కూడా హడలిపోతారు
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీల అమలు, ప్రత్యేక హోదా కల్పించడంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేపడుతున్న విచారణపై సుప్రీం కోర్టు స్టే విధించింది.
విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దు అంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే మేం నోరు మూసుకుని కూర్చోవాలా అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు