Andhra News
రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం మూడు రాజధానులు బిల్లు కచ్చితంగా తెస్తాం అంటున్నారు.
Hi, what are you looking for?
రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం మూడు రాజధానులు బిల్లు కచ్చితంగా తెస్తాం అంటున్నారు.
మహా పాదయాత్ర సమయంలో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును కూడా ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు.
వైసీపీకి సమయం దగ్గరపడిందని అందుకే వికేంద్రీకరణ అంటున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు
క్షేత్రస్థాయిలో బలంగా పోరాడుతూ కేసుల్లో ఇరుక్కొంటున్న వారికి కింది స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజల్లో పనిచేస్తున్న వారికి కూడా టికెట్లు ఖాయంగా ఇస్తానని బాబు చెప్పారు
స్వార్ధ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అమరావతిపై మాట తప్పి మడమ తిప్పింది జగనేనని చంద్రబాబు మండిపడ్డారు
అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర సంస్థలు లేఖలు రాస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, విశాఖ అభివృద్ధికి సహకరించకుండా రాజధాని అంటూ ప్రజల్ని
వైసీపీ అధినేత , సీఎం జగన్ ఎమ్మెల్యేలను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు కసరత్తు తీవ్రంగా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జులందరితో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను అమరావతి ప్రాంతంలో మరో మూడు గ్రామాలు వ్యతిరేకించాయి
అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదని కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ అసెంబ్లీ లో అమరావతి ఉద్యమం మీద విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తాల నుండి వాడి వేడిగా సాగాయి. ముఖ్యంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగింది