Andhra News
ప్రతిష్టాత్మక రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా చావో రేవో తేల్చుకోవాల్సిన టీడీపీ అన్ని ఎత్తులతో సమాయత్తం అవుతుంది.సంక్రాంతి తర్వాత నుంచి టీడీపీ యువ నేత నారా లోకేష్...
Hi, what are you looking for?
ప్రతిష్టాత్మక రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ముఖ్యంగా చావో రేవో తేల్చుకోవాల్సిన టీడీపీ అన్ని ఎత్తులతో సమాయత్తం అవుతుంది.సంక్రాంతి తర్వాత నుంచి టీడీపీ యువ నేత నారా లోకేష్...
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలుగువాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి పునరాలోచన చేసుకోవాలని జస్టిస్ దేవానంద్ అన్నారు.
మంగళగిరిలో పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పపవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా గతంలో ఒప్పుకున్న వైసీపీ ఇప్పుడు మాట తప్పి రైతులను ఇబ్బందికి గురి చేయడం దారుణమని జనసేన అధినేత ఆవేదన...
మూడు రాజధానులు ఏర్పాటు చేసుకునే చట్టం చేసుకునే అవకాశం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అలా పిటిషన్ దాఖలు చేయగానే ఇలా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు.
మూడు రాజధానుల మీద హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు నేడు,మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని సమస్య మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే టాప్ బర్నింగ్ ఇష్యూ మూడు రాజధానులు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు పేల్చారు. పాలన వికేంద్రీకరణకు జగన్ కొత్త అర్దం చెప్పారు అన్నారు. ఉల్లిపాయలు, పామాయిల్, కందిపప్పు పంచి అదే అభివృద్ది అనుకుంటున్నారు.
గ్రామ, వార్డు వాలంటీర్లకు ఎన్నికల విధులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం పలు కీలక ఆదేశాలు వెలువరించింది.
సీఎం జగన్ మాట్లాడుతూ ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని రాష్ట్రం బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, చంద్రబాబు ఆర్థిక పరిస్థితే బాగోలేదేమో అని ఎద్దేవా చేశారు.