Andhra News
మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలకు సంబంధం లేని బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.
Hi, what are you looking for?
మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలకు సంబంధం లేని బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకుంది.
2021-22 జిఎస్డిపిలో రాష్ట్రం 11.43%తో అగ్రస్థానంలో నిలవడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు, ఇది దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పారదర్శక...
ఏపిలో రాజకీయాలు ఇప్పుడే హీట్ ఎక్కుతున్నాయి. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బాడుడే బాదుడు..
గడపగడపకు మన ప్రభుత్వం పేరిట నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న వైసిపి నాయకులకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తోందని అందువల్లే పోలీసుల రక్షణలో బస్సు యాత్రకు సిద్దమయ్యారని ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు...
సీఎం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు’’ అని అన్నారు.
ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్.జగన్ సృష్టం చేశారు.
దేశంలో ఎక్కడికెళ్లినా ఏపీ అప్పులపైనే చర్చ అని, 151 సీట్లు కట్టబెట్టినా సుపరిపాలన లేదు.