Andhra News
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు...
Hi, what are you looking for?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సీబీఐ అధికారులు మళ్లీ పులివెందులలో విచారణ ప్రారంభించారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సీబీఐ అధికారులు...
దేశవ్యాప్తంగా అనేక కీలక కేసుల్లో సాక్ష్యాధారాలు సేకరించి నిందితులకు శిక్షలు పడేటట్లు చేసే సంస్థ సీబీఐ. అటువంటి సీబీఐ అంటే ముఖ్య స్థానాల్లో ఉన్న నేతలు కూడా హడలిపోతారు
మూడు దశల్లో మద్యపాన నిషేదం చేస్తాం అని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టారు. అధికారం పొందిన తరువాత ఏపీలో లిక్కర్ పాలసీని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. షాక్ కొట్టేలా...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న జి.ఉమాశంకర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వై.సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది...
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీపరంగా ఆయన పై ఎందుకు చర్యలు లేవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ...
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కారులో అనుమానాస్పదంగా యువకుడి మృతదేహం లభించింది.