Andhra News
విశాఖపట్నంను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ముంబైని తలదన్నే నగరం అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు
Hi, what are you looking for?
విశాఖపట్నంను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ముంబైని తలదన్నే నగరం అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు
రాజధాని గ్రామాల్లో బీజేపీ రెండోరోజు పాదయాత్ర నిర్వహించింది. ప్రతిపక్షంలో ఉండగా అమరావతికి జైకొట్టిన జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే మూడుముక్కలాట మొదలుపెట్టారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు....
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని మరుగునపడిపోయింది. మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని...