Andhra News
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి ఉన్న పెద్ద అపవాదు పంచాయితీ నిధుల మళ్లింపు. ఇప్పుడు పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వ్యాఖ్యానించింది.
Hi, what are you looking for?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుండి ఉన్న పెద్ద అపవాదు పంచాయితీ నిధుల మళ్లింపు. ఇప్పుడు పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్ వ్యాఖ్యానించింది.
మా ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువే. ఆర్థికవ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నాం. మేం ఎక్కువ అప్పులు చేస్తున్నామంటూ అనవసరంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని మొన్నే సీఎం జగన్ అసెంబ్లీ లో చెప్పుకొచ్చారు. ఇంతలోనే...
2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక లెక్కలపై ఇప్పటికీ అనుమానాలు తేలలేదు.కానీ రాష్ట్ర ఆర్థికపరిస్థితి భేషుగ్గా ఉందని, ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలను అద్బుతంగా నిర్వహిస్తోందని సుప్రీంకోర్టు లో జగన్ ప్రభుత్వం...
లెక్కలు చెప్పాలంటే కూడా జగన్ సర్కార్ కు కుదరడం లేదంట. స్వయంగా కాగ్ అడుగుతున్నా.. ఇవ్వలేకపోతున్నారంట. ప్రతి నెలా కాగ్ లెక్కలు తీసుకుని.. వెబ్ సైట్ లో పెడుతుంది. కాని ఇఫ్పటివరకు ఏప్రిల్...