Andhra News
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కాలవల ద్వారా కరువు ప్రాంతాలకు నీటిని అందించే విషయమై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చెరువులన్నింటికి గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయడం
Hi, what are you looking for?
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, కాలవల ద్వారా కరువు ప్రాంతాలకు నీటిని అందించే విషయమై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. చెరువులన్నింటికి గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయడం
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి గురించి ప్రతిపక్షాలు, ప్రజలు అనేక సార్లు వివిధ రూపాల్లో విమర్శలు చేస్తున్నారు, ఆందోళనలు కూడా చేస్తున్నారు.కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని
పంచాయతీ ఎన్నికలకు ముందు గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ఉంది. ఆ సమయంలో నిధుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకాలకు మళ్లించిందని చెబుతున్నారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం అనేక కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరించారు.
జగన్ సర్కార్ అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు, ఆర్టీసీ ఉద్యోగులను కూడా మోసం చేసింది అంటున్నారు. ప్రభుత్వంలో విలీనం అనగానే ఎగిరి గంతేశారు. సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇవ్వగానే...
కొత్తగా రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది. 18 ఏళ్ల కాలపరిమితితో రూ. 500 కోట్లు, 20 ఏళ్ల కాలపరిమితితో...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య CPS మంటలు ఇప్పట్లో చల్లారేటట్లు లేదు. ఈ రోజు ఏర్పాటు చేసిన సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
సీఎం జగన్ సభలో నిరసన తెలిపి ఉద్యోగం నుంచి తొలగించబడిన ఏఆర్ కానిస్టేబుల్ కేసులో సాక్ష్యం చెప్పిన లక్ష్మీ ఇంటి వద్ద ఆమె మాజీ భర్త గొడవ చేశాడు. లక్ష్మీ భర్త వేణుగోపాల్...
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్ద్యోగులు తలపెట్టిన "ఛలో విజయవాడ", సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా ప్రస్తుతానికి వాయిదా వేయించ గలిగింది. పోలీస్ బలం ఉపయోగించి, నాయనో భయానో ప్రస్తుతానికి ఈ...
మూడు దశల్లో మద్యపాన నిషేదం చేస్తాం అని హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టారు. అధికారం పొందిన తరువాత ఏపీలో లిక్కర్ పాలసీని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. షాక్ కొట్టేలా...