Andhra News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ జోరు పెంచింది, దానితో అధికార పార్టీ మంత్రులు బీజేపీ నాయకుల మీద స్వరం పెంచుతున్నారు. తాజాగా వైసీపీ కూడా ఆ పీఎఫ్ఐ లాంటి విధ్వంసకర పార్టీ అని బీజేపీ...
Hi, what are you looking for?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ జోరు పెంచింది, దానితో అధికార పార్టీ మంత్రులు బీజేపీ నాయకుల మీద స్వరం పెంచుతున్నారు. తాజాగా వైసీపీ కూడా ఆ పీఎఫ్ఐ లాంటి విధ్వంసకర పార్టీ అని బీజేపీ...
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమస్యలకు సంబంధించి ఢిల్లీపై నెపం నెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటు అయ్యిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఈనాటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన ఆనాటి చంద్రబాబు కుటుంబ పాలన వలన కుంటుపడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు
'రావాలి జగన్ కావాలి జగన్’ అనే నినాదంతో ఎన్నికల్లో గెలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో గంజాయి మాఫియా, ఎర్రచందనం మాఫియా వచ్చిందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ కో- ఇన్చార్జ్ సునీల్ దియోధర్ తీవ్ర విమర్శలు చేశారు.
దేశవ్యాప్తంగా NIA సోదాలు చేయడం కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.