Andhra News
విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దు అంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే మేం నోరు మూసుకుని కూర్చోవాలా అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు
Hi, what are you looking for?
విశాఖ పరిపాలనా రాజధానిగా వద్దు అంటూ మీరు పాదయాత్ర చేస్తుంటే మేం నోరు మూసుకుని కూర్చోవాలా అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు
అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు మహా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజధాని పరిధిలోని 22 పంచాయతీలతో అమరావతిని పురపాలక సంఘంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను ముందుకు...
అమరావతి రైతుల ఉద్యమం 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా, రైతుల మహా పాదయాత్రను ఉద్దేశించి CPI నారాయణ కొన్ని ఆసక్తికరమైన, ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 1000 రోజులుగా దీక్షలు చేస్తున్న రైతులు ఈ రోజు నుండి అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్రకు జనసేన సంపూర్ణ మద్దతు తెలిపింది.
రాజకీయ నాయకులు వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తూంటే అనుమతులు ఇస్తారు కానీ ఆరు వందల మందిరైతులు పాదయాత్ర చేస్తామంటే ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు. వారికి బందోబస్తు కల్పించలేరా అని ప్రశ్నించింది
రాజధాని రైతుల మహాపాదయాత్రపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు సాయంత్రంలోగా పాదయాత్రకు అనుమతిపై నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
రాజధాని బృహత్ప్రణాళిక, ఇన్నర్ రింగ్రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరైంది
మూడు రాజధానులు వ్యతిరేకంగా, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని అమరావతి రైతులు తలపెట్టిన ఉద్యమం 1000 రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా రైతులు తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలి అని చూస్తుంది.
రాజధాని కేసుల మీద హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది.ఈ కేసు విషయమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజధానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్టును కోర్టుకు దాఖలు...
చంద్రబాబు, లోకేష్ ఎందుకు హైదరాబాద్ వదిలి విజయవాడకు రావటం లేదు? ఏపీలో ఎన్నిరోజులు తిరిగినా.. మళ్లీ హైదరాబాద్ కే వెళ్లటం ఎందుకు? ఈ ప్రశ్నలు వైసీపీ నేతలు ఎప్పటి నుంచో వేస్తున్నారు. అయినా...