Andhra News
అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదని కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ అసెంబ్లీ లో అమరావతి ఉద్యమం మీద విమర్శలు చేశారు.
Hi, what are you looking for?
అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదని కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్ అసెంబ్లీ లో అమరావతి ఉద్యమం మీద విమర్శలు చేశారు.
రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో అనుమతి నిరాకరిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.