Andhra News
అమరావతి రైతులు మహా పాదయాత్ర ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి కొవ్వలి వరకు జననీరాజనాల మధ్య విజయవంతంగా సాగుతుంది. జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డిఅప్పలనాయుడు ఆధ్వర్యంలో
Hi, what are you looking for?
అమరావతి రైతులు మహా పాదయాత్ర ఏలూరు జిల్లా కొత్తూరు నుంచి కొవ్వలి వరకు జననీరాజనాల మధ్య విజయవంతంగా సాగుతుంది. జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డిఅప్పలనాయుడు ఆధ్వర్యంలో
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలుగువాళ్ల పరిస్థితి ఏంటో ఒకసారి పునరాలోచన చేసుకోవాలని జస్టిస్ దేవానంద్ అన్నారు.
రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి టు అరసవల్లి మహా పాదయాత్ర చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం మూడు రాజధానులు బిల్లు కచ్చితంగా తెస్తాం అంటున్నారు.
మహా పాదయాత్ర సమయంలో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును కూడా ప్రజలు ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నారు.
అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర సంస్థలు లేఖలు రాస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదని, విశాఖ అభివృద్ధికి సహకరించకుండా రాజధాని అంటూ ప్రజల్ని
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను అమరావతి ప్రాంతంలో మరో మూడు గ్రామాలు వ్యతిరేకించాయి
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి నారాయణస్వామి విజయవాడలో బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అనేక కీలక వ్యాఖ్యలు చేశారు
రెండు రోజులు ప్రశాంతంగా సాగిన అమరావతి రైతుల మహా పాదయాత్ర మూడవ రోజున స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు తెచ్చే అవకాశం ఉందన్నారు. అయితే, అమరావతినే ఏకైక రాజధానిగా ఉండాలని బీజేపీ స్పష్టంగా చెబుతోందని
రాష్ట్ర రాజధాని విషయంలో ప్రభుత్వం చేతకాని విధానాలను విడనాడాలని, ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.