National News
అంతర్జాతీయంగా అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలను కలిగివున్న ఆంధ్రప్రదేశ్ లోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ అమెరికా మార్కెట్ లో తన వాటాను పెంచుకోవడంలో విజయవంతంగా తొలి అడుగేసింది.
Hi, what are you looking for?
Permainan slot online telah mengalami transformasi besar dengan munculnya slot server Thailand yang super gacor. Fenomena ini telah menarik perhatian para penggemar judi online,...
Industri game terus berkembang dengan cepat, menawarkan beragam jenis permainan yang menarik untuk semua kalangan. Mulai dari game aksi seru hingga permainan strategi yang...
Trisula88 telah lama dikenal sebagai destinasi utama bagi pecinta game kasino online, tetapi dengan munculnya Trisula88 alternatif, pemain kini memiliki lebih banyak pilihan untuk...
Selamat ada beberapa pemain Situs https://www.restorativechirocare.com/ Judi Slot Amat Gacor Gampang Menang Terbaik serta Terpercaya 2024 yang siapkan beberapa fasilitas lengkap untuk penuhi hasrat...
అంతర్జాతీయంగా అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలను కలిగివున్న ఆంధ్రప్రదేశ్ లోని మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ అమెరికా మార్కెట్ లో తన వాటాను పెంచుకోవడంలో విజయవంతంగా తొలి అడుగేసింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేసరికి వాహనదారులకు భారీ ఊరట కలిగింది.
ఏపీలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 2,446 రకాల అనారోగ్య సమస్యలకు చికిత్సలు అందిస్తున్నామని ఏపీ సీఎం వైఎస్.జగన్ సృష్టం చేశారు.
12 దేశాలకు ‘మంకీపాక్స్’ వైరస్ పాకింది. మొత్తంగా 180 కేసులు నమోదయ్యాయి. యూరప్లోని 9 దేశాల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి.
నెహ్రూ సెంటర్ లో జరిగిన సమావేశంలో భారత్ , బ్రిటన్ కి చెందిన పలువురు కీలక వ్యాపారవేత్తలు, ఇండియన్ డయాస్పోరా ముఖ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మూడు దశాబ్దాల కిందటి కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజోత్సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు వెలువరించిన నేపధ్యంలో ఆయన శుక్రవారంకోర్టులో లొంగిపోయారు.
34 ఏళ్ల క్రితం ఓ వృద్ధుడిపై దాడి చేసి అతడి మరణానికి కారణమైన కేసులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజోత్సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది.
కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొందరు అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై రాష్ట్రీయ జనతా దళ్ -ఆర్జేడీ పార్టీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్పై...
ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
యూకే ఐబీసీ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్