Andhra News
గృహ నిర్మాణాలలో రోజు వారి పురోగతి కనిపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వెంకటగిరి అర్బన్, ఊరందూరు లే ఔట్ లలో ఈరోజు ఆకస్మికంగా పర్యటించి సంబంధించి అధికారులకు సూచించారు.
Hi, what are you looking for?
talking about the heart, there is one thing that is definitely imagined. That the heart is the main motor of the body, so that...
Permainan slot online telah mengalami transformasi besar dengan munculnya slot server Thailand yang super gacor. Fenomena ini telah menarik perhatian para penggemar judi online,...
Industri game terus berkembang dengan cepat, menawarkan beragam jenis permainan yang menarik untuk semua kalangan. Mulai dari game aksi seru hingga permainan strategi yang...
Trisula88 telah lama dikenal sebagai destinasi utama bagi pecinta game kasino online, tetapi dengan munculnya Trisula88 alternatif, pemain kini memiliki lebih banyak pilihan untuk...
గృహ నిర్మాణాలలో రోజు వారి పురోగతి కనిపించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి వెంకటగిరి అర్బన్, ఊరందూరు లే ఔట్ లలో ఈరోజు ఆకస్మికంగా పర్యటించి సంబంధించి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆరోపించారు.
ఎంతసేపు 2024 లో మళ్ళీ ఎన్నికలలో గెలవాలనే తాపత్రయం తప్పా....ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వైయస్ . జగన్ మోహన్ రెడ్డి,,ఆయన మంత్రలకు వేరే ధ్యాస లేకుండా పోయిందంటూప్రజలు విమర్శిస్తున్నారు.
అవినీతి నిరోధానికి ప్రభుత్వం ప్రజల చేతికే వజ్రాయుధాన్ని అందిస్తోంది అని డీజీపీ కేవి.రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ‘ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు-పీహెచ్సీ ల్లో వైద్య సేవలు అరకొరగానే అందుతున్నాయి. ప్రధానంగా శస్త్రచికిత్సల విషయంలో వైద్యులు చేతులెత్తేస్తున్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు, ప్రసవాలు పీహెచ్సీల్లోనే అత్యధికంగా జరుగుతుండేవి. కానీ.. గత...
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 20న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి కేసుల నుంచి బయట పడేందుకే రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. రాష్ట్రంలో నూటికి 90% పైగా రైతులు ఈ రోజుకీ మిల్లర్లకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.