Hi, what are you looking for?
ప్రభుత్వం నిర్లక్య వైఖరికి మండిపడుతున్న గిరిజన సంఘాలు. మద్యానికి బానిసలవ్వడమే కారణం అంటూ సాకులు
అందాల విశాఖలో పర్యావరణ విద్వంసం రుషికొండను తవ్విపడేస్తున్న ప్రభుత్వం పర్యావరణవేత్తలు,ప్రజల ఆందోళన మానవుడు, ప్రకృతిలో మమేకమై జీవించాలి తప్పించి, ప్రకృతిని నాశనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు ఆ ప్రకృతి...
జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లోని మధ్య తరగతి,పేద ప్రజలకు అందించిన అనేక నగదు ప్రయోజన పథకాలకు కొనసాగింపుగా, రాష్ట్ర ప్రభుత్వం మరో నగదు పథకాన్ని తీసుకువచ్చింది. ఈ నగదు పథకం తెల్లకార్డుదారులకు...
రేషన్ వ్యవస్థను కుప్పకూల్చడానికి ప్రయత్నం. సంక్షేమం ముసుగులో ప్రజలకు ద్రోహం.
– రుయా ఆసుపత్రిలో అమానవీయ ఘటన – శవాన్ని తీసుకెళ్లాలంటే చార్జీల బాదుడు – దూరాన్ని బట్టి వేలకు వేలు వసూళ్లు – చోద్యం చూస్తున్న ప్రభుత్వం రుయా ఆసుపత్రి ఘటన ఇప్పుడు...
కొత్త చట్టంలో మెలికలు పెట్టి మోసం చేసిన ప్రభుత్వం. ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులు.
ఆంధ్రాలో యువతకు ఉద్యోగావకాశాలు లేవు యువత అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు రైతులు కూడా కొన్నిచోట్ల సహకరిస్తున్నారు బాధ్యత గల ప్రభుత్వాలు రాష్ట్ర పరిధిలోని వనరులకు తగ్గ పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా...
అమరావతి గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. అమరావతిని రాజధాని నగరంగా అభివృద్ధి...