ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్డర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన ఉండబోతోంది. ఈ సదస్సులో సీఎం అధ్యక్షతన 13 అత్యున్నత ద్వైపాక్షిక సమావేశాలు, 35కి పైగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి 2,200 మంది పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నాయకులు, ఆర్థికవేత్తలు సదస్సుకు హాజరవుతున్నారు. “ప్రజలు, పురోగతి, అవకాశాలు” అనే నేపథ్యంతో ప్రపంచ వేదికగా ఏపీలో ఉన్న అపార అవకాశాలను చాటేందుకు ఆంధ్రప్రదేశ్ దావోస్ వెళుతున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. పర్యటనకు సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్ నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ పివి మిథున్ రెడ్డి, ఏపిఐఐసి ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దావోస్ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటనకు సీబీఐ కోర్ట్ అనుమతి మంజూరు చేసింది. అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్ళకూడదు అన్న బెయిల్ షరతును సడలించాలని సీఎం తన పిటిషన్లో విజ్ఞప్తి చేయడంతో అనుమతించిన కోర్టు.. ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కోర్ట్ అనుమతి మంజూరు చేసింది.
Politics
22 నుంచి 26 వరకు సీఎం జగన్ దావోస్ టూర్
దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు సీఎం జగన్ నేతృత్వంలోని బృందం హాజరుకానుంది.
You May Also Like
Alluri Seetharama Raju
Daftar Situs Slot Bonus New Member 100% 200% TO Kecil 3x 5x 7x 8x 10x 15x Tanpa Potongan Mudah Jackpot Besar Tahun 2023 Bonus...
Alluri Seetharama Raju
Prediksi forum Syair cambodia Hari Ini 2023 Forum syair cambodia 2023, kode syair cambodia hari ini, code syair cambodia bd, prediksi cambodia...
Uncategorized
Buy modafinil 200mg, modafinil israel – Buy legal anabolic steroids ...
Uncategorized
Üsküdar Tıkanıklık Açma Üsküdar tıkanıklık açma firmamız tıkalı pimaş borularında ortaya çıkan yabancı maddeler yüzünden oluşan tıkanmaları kırmadan tıkanıklık açıcı servisi ile çözüme kavuşturmaktadır....