Andhra News
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "సామాజిక న్యాయ భేరి" శ్రీకాకుళం నుంచి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి ఉన్న విశాల దృక్ఫథం వల్లే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదిలీ జరిగింది.
Hi, what are you looking for?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ "సామాజిక న్యాయ భేరి" శ్రీకాకుళం నుంచి మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి ఉన్న విశాల దృక్ఫథం వల్లే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం బదిలీ జరిగింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి రాజకీయంగా వాడుకుంటూ ఆ మహనీయుని ఖ్యాతిని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జనసేన నాయకులు పోతిన మహేష్ విమర్శించారు.
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీపరంగా ఆయన పై ఎందుకు చర్యలు లేవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ...
ఏపీ సీఎం జగన్ లండన్ రహస్య పర్యటన వెనుక లోగుట్టు బయటపెట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.
బస్సు యాత్రలో ప్రజలకు వాస్తవాలను వివరిస్తాం : మంత్రులు
సీఎం జగన్కు రాష్ట్ర ప్రయోజనాల కన్నా, వ్యక్తిగత సహ నిందితుల ప్రయోజనాలే ముఖ్యం