Andhra News
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే జోన్ విషయంలో ఎలాంటి ఊహాగానాలు తావు ఇవ్వవద్దు అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Hi, what are you looking for?
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే జోన్ విషయంలో ఎలాంటి ఊహాగానాలు తావు ఇవ్వవద్దు అని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
విశాఖపట్నంను రూ. 10 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ముంబైని తలదన్నే నగరం అవుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నో సార్లు విశాఖ వచ్చారు. 2020లో విశాఖ వస్తే అపూర్వమైన స్వాగతం లభించింది. వైజాగ్ ప్రగతి కొరకు పాటుపడే సీఎం సార్ థాంక్...
ఆపరేషన్ తెలుగుదేశం మొదలెట్టి.. ఫస్ట్ హిట్టింగ్ అమరావతికే కొట్టారు జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి ఆశలను ముక్కలు చేసేశారు. ఏదో తమ బిడ్డలు బాగుపడతారని..
`థ్యాంక్యూ` సినిమాకి సంబంధించిన టికెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత దిల్రాజు ఇచ్చారు. ఇకపై స్టార్ కానీ హీరోల సినిమాలకి, భారీ బడ్జెట్ కానీ సినిమాలకు ఒక్కటే టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు...
టైటిల్ ఖరారుకాని ఆ సినిమా #NBK107 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతోంది. జూన్ 10న బాలకృష్ణ జన్మదినం సందర్భంగా చిత్ర బృందం తాజాగా టీజర్ను విడుదల చేసింది.
ఓ దళిత యువకుడిని మరో దళిత నాయకుడు చెట్టుకు కట్టేసి, చెప్పుతో కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వారం రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.